IPL 2025 auction | భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కోసం ఐపీఎల్ 2025 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ భారీగా వెచ్చించింది. ఏకంగా రూ.10.75 కోట్లకు భువీని కొనుగోలు చేసింది. ఆ మేరకు భువనేశ్వర్ కుమార్ ఒప్పంద �
MS Dhoni : భారత క్రికెట్పై చెరగని ముద్ర వేసిన వాళ్లు చాలామందే. ఈ కాలంలో చూస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు సారథులుగా టీమిండియాను అగ్రస్థానాన నిలిపారు. ధోనీపై తన ఆరాధన భావాన్ని కోహ్లీ
భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కొత్త కెరీర్ మొదలుపెట్టబోతున్నాడు. ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన కార్తీక్..తాజాగా రాయల్చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటింగ్ క�
Smriti Mandhana : భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. వన్డేల్లో ఆరో సెంచరీతో 7 వేల పరుగుల క్లబ్లో చేరింది. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో మహిళా క్రికెటర్గా మంధాన రికార్డు నెల�