Satyendar Jain : ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు భారీ ఊరట లభించింది. జల్ బోర్డు కేసులో అరెస్టైన ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
Satyendar Jain : ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) స్కాం కేసులో అరెస్టైన ఆప్ కీలక నేత సత్యేందర్ జైన్ సహా మరో ఆరుగురు నిందితులకు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం ఆదేశాలు జార�
Robert Vadra | హర్యానా (Haryana) లోని గురుగ్రామ్ (Gurgao) భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కు బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌస్ అ�
NEET paper leak | నీట్ యూజీ - 2026 (NEET UG-2026) పరీక్ష పేపర్ లీక్ (Paper leak) ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిని �
ఢిల్లీ మద్యం పాలసీ కే సులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీ ర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చే సింది. ఈ క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు నిందితు
లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమైందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్పై శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె స్పందించారు. హైద
Bank Fraud Case: రెండు వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో.. సీబీఐ తీరును ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ విద్యుత్తు పరికరాల ఉత్పత్తి సంస్థ సుమారు 12 బ్యాంకుల నుంచి దాదా
land-for-jobs case : ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో .. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బెయిల్ మంజూరీ చేసింది. లక్ష రూపాయల బాండ్పై వాళ్లకు బెయిల్ ఇచ్చారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ బాండ్ను రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించగా.. ఆమోదించింది. కేజ్రీవాల్ను విడుదల చేస్తూ కోర్�
Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor case) లో అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీన
Liquor Scam | ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు దుర్గేష్ పాఠక్లకు సమన్లు జారీ చేసింది. ఈ క�