రోగి-కేంద్రీకృత సంరక్షణలో గణనీయమైన ముందడుగు వేస్తూ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ యూనిట్, 15 మంది నిపుణులైన సర్జన్ల బృందం 6 నెలల వ్యవధిలో 500కి పైగా రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీల�
రోబోటిక్ సర్జరీలు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందిస్తాయని ఎడిన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రొఫెసర్ రోవన్ పార్క్స్ అన్నారు.
ఒకప్పుడు ఆపరేషన్ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి మరీ చేయాల్సి వచ్చేది. సర్జరీ అవసరమైన చోట ఆ శరీర భాగంపై కోతపెట్టి లోపలి అవయవాలను సరిచేసే వాళ్లు. కానీ, అధునాతన వైద్యరంగం సంక్లిష్టత లేని సర్జరీలన
నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని అందుకున్నది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఆధునిక చికిత్సలు చేస్తున్న నిమ్స్ రోబోటిక్ సర్జరీల విభాగం.. వంద రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించింది.
ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలపై భారం తగ్గిస్తూనే ప్రజలకు చేరువలోనే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చికిత్సతో పాటు అవసరమ
ఒకప్పుడు సాధారణ వైద్యసేవలకే పరిమితమైన ని మ్స్ దవాఖానలో అధునాతన రోబోటిక్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు నిర్వహిస్తున్నారు.
రోబోలను రంగంలో దించడం వల్ల.. సర్జరీ చేయాల్సిన ప్రదేశాన్ని వైద్యుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతాడు. త్రీ డైమెన్షన్లో.. పరిశీలించగలడు. దీంతో పని సులభం అవుతుంది. కణుతుల తొలగింపులో అవరోధాలు ఉండవు.
కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో రోబోటిక్ సర్జరీలకు సంబంధించిన శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 20మంది సర్జన్లకు రోబోటిక్ సర్జరీలపై శిక్షణ ఇవ్వనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డా.బీ
కేవలం 45 రోజుల వ్యవధిలో 50 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసినట్టు యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.