Gujarati Man Shot Dead In US | షాపులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి కస్టమర్గా నటించాడు. కౌంటర్ వద్ద ఉన్న గుజరాత్ వ్యక్తిని బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపి హత్య చేశాడు.
Viral Video | అమెరికాలోని దుకాణాల్లో దొంగతనాలు, సాయుధ దోపిడీల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలు దుకాణ యజమానులు, చిల్లర వ్యాపారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టి
తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.11లక్షల7వేల సొత్తు రికవరీ చేశారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో గురువారం �
కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్
నాలుగేండ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపిన ప్రకారం, జహంగీరాబాద్లో నివసించే మహ్
కొన్ని రోజులుగా హుజూర్నగర్ పట్టణంలో భవనాల నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ పేట్ల దొంగతనం చేస్తున్న వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి
సంతల్లో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.జవహర్నగర్కు చెందిన సెల్ఫ
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
తన కారును ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టి.. అన్యూహంగా సైబర్ నేరగాడికి చిక్కాడో ప్రైవేటు టీచర్.. 3 శాతం కమీషన్కు ఆశపడి.. ‘సిబిల్' స్కోర్ ఎక్కువ ఉన్న వారిని పరిచయం చేసి.. వారితో పాటు కష్టాలను
హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్
లక్నో : సొంత అత్తవారింటికే కన్నం పెట్టింది ఓ కోడలు. ఇంట్లో వారందరికీ తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చి.. వారంతా నిద్రలోకి జారుకోగానే.. ఇంట్లో విలువైన ఆభరణాలన్నింటితో పరారైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకు�
మిల్వాకీ: బేకరీ దొంగను పట్టుకునేందుకు కుకీలే నయమనుకున్నారు యజమానులు. కాన్ఫోరా బేకరీలో దొంగ ప్రవేశించాడు. ఉన్న సొమ్మంతా ఎత్తుకుని ఉడాయించాడు. ఎరిక్, కారెన్ క్రీగ్ దంపతులు ఆ బేకరీ యజమానులు. వారికి ఆ బేకరీయ�
లండన్: బ్రిటన్లోని ఓ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లోకి ఓ కుర్రదొంగ జొరబడ్డాడు. తుపాకీ చూపి మేనేజర్ ను బెదరించి కొంత నగదు తీసుకున్నాడు. వచ్చిన పని అయిందని వెళ్లిపోయాడా అంటే లేదు. ఆకలిగా ఉందో ఏమో.. మేనేజర్