KCR | రైతుబంధుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర చేసిండని, రాష్ట్రంలో ఇక రైతుబంధు కథ వొడ్సినట్టేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు వేస్తామని చ�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ సోమవారం నుంచి జనంలోకి వెళ్లనున్నారు. రోడ్షోలు, బస్సుయాత్రలతో రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఇప్పటికే చేవెళ్�
గ్రేటర్ ఎన్నికల సంగ్రామంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు చేపట్టిన రోడ్ షోలు సూపర్హిట్ అయ్యాయి. 10 రోజుల పాటు 17 నియోజకవర్గాలను చుట్టేసి దాదాపు 40కి పైగా కార్నర్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒకవైపు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్స�
గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎన్నికల జోష్ నింపేందుకు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున పార్టీ వర్క�