‘మా అమ్మ ఎక్కడికెళ్లింది.. నాకు అమ్మ కావాలి..’ అంటూ పీఎంపీ వైద్యం వికటించి మృతి చెందిన శ్రీలత.. నాలుగేళ్ల కూతురు అన్విత రోదించడం అందరినీ కలచివేసింది. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలత ఈ నెల 29న మ�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్(RMP doctor) వైద్యం వికటించి బాలుడు మృతి(Boy died) చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా(Peddapalli Dist) కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్ పేట గ్రామంలో చోటు �
చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను (Child Selling Gang) రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు కూడా ఉన్నారు. పిర్జాదిగూడలో ఆర్�
ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్న అమానవీయ ఘటన పీర్జాదిగూడలో కలకలం రేపింది. సభ్య సమాజం తలదించునేలా చేస్తున్న కొందరు ఆడవారమని మరిచి ఆడ శిశువుని విక్రయిస్తున్నార�
జిల్లాలో ఆర్ఎంపీ, పీ ఎంపీ (గ్రామీణ వైద్యులు)లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. గతంలో గ్రామానికి ఒక్క ఆర్ఎంపీ వైద్యుడు ఉంటే గగనం.. అలాంటిది ప్రస్తుతం ప్రతి గ్రామానికి పదిమంది చొప్పున ఆర్ఎంపీలు ఉన్
వికారాబాద్ జిల్లా తాండూరులో (Tandur) దారుణం చోటుచేసుకున్నది. తన వద్ద పనిచేస్తున్న నర్సుపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తాండూర్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ వద్ద ఓ మహిళ నర్సుగా పనిచే
దహెగాం మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అనల లక్ష్మణ్ వైద్యం వికటించి గాదం నీలక్క మృతి చెందినట్లు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ ఆదేశాల మ�
హయత్నగర్ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఆర్ఎంపీ డాక్టర్ లాప్టాప్స్ చోరీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద రూ.5 లక్షల విలువైన 16 లాప్టాప్స్, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ మేరక
క్రైం న్యూస్ | కటుంబ కలహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్లో చోటు చేసుకుంది.
సిద్దిపేట : జిల్లాలోని హుస్నాబాద్ పట్టణం వినాయక నగర్కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు ఇంట్లో నగదు నిల్వలు ఉన్నాయని ట్రాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో శనివారం మధ్యాహ్నం స్�