ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి రిమ్స్ ఆస్పత్రిలోని డైస్ కేంద్రంలో నిర్వహించే ఉచిత పిల్లల గుండె వైద్య శిబిరాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు స్తంభం ఎక్కి విద్యుత్తు తీగలను పట్టుకొని వేలాడాడు. సకాలంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
వేసవి దృష్ట్యా ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు వచ్చే రోగులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రిమ్స్ దవాఖానను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా�
వయస్సుతో సంబంధం లేకుండా (హార్ట్ ఎటాక్) గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయి మృతి చెందారని ప్రతి రోజూ వింటున్నాం.. ఆ సమ యంలో ఆ వ్యక్తికి సరైన పద్ధతిలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఆదిలాబాద్ క�
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. నిరుపేదలకు మెరుగైన వైద్యమందించి భరోసానిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగానే ఉండేది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ వైద్యం ప్రజల ముంగిటకు చేరింది. జిల్లాలో పేదలకు ప్రభుత్వం కా ర్పొరేట్ వైద్యం అందిస్తున్నది.
RIMS Hospital | ఆదిలాబాద్ రిమ్స్లో మంగళవారం రాత్రి ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాంలింగపేట్ గ్రామానికి చెందిన అనసూయ అనే గర్భిణీ
ఎదులాపురం, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మొదటిసారిగా చేపట్టిన కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. జిల్లా కేంద్రానికి చెందిన మహిళ కొంతకాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నది. రిమ్స్లో