వరి సాగులో ఉమ్మడి జిల్లాది ఎప్పడూ ప్రథమ స్థానమే. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఏటా సాగు విస్తీర్ణం కూడా పెరుగుతున్నది. బాన్సువాడ, చందూర్, రుద్రూర్, మోస్రా, కోటగిరి ప్రాంతాల రైతులు వానకాలం ముందస�
చలి ఎక్కువగా ఉన్నందున రైతులు వరి పంటలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. మంగళవారం ఆయన దమ్మన్నపేటలో వరి పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు.
శ్రీవరిసాగు కరువులోనూ చేయవచ్చు. యాసంగిలో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తీసి, లాభాలను పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. శ్రీవరి సాగు పద్ధతిలో మెళకువలను పాటిస్తే అనుకున్న ఫలిత
రాష్ట్రంలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మొన్నటివరకు సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ తాజాగా అది పుంజుకున్నది. గతేడాదితో సమానంగా 1.13 కోట్ల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగయ�
న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలో ఈ ఏడాది వరి పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నదనే అంచనాలు వినిపిస్తున్నాయి. వరి పంట అధికంగా వేసే ప్రాంతాల్లో సరిగా వర్షాలు కురవకపోవడంతో వరినాట్లు తగ్గడమే ఇందుకు కారణంగా కనిపిస్తు
ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి పంటలు క్రమంగా తేరుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగు కూడా క్రమంగా పెరుగుతున్నది. బుధవారంవరకు రాష్ట్ర వ్యాప్తంగా 89.88 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ పేర్
ఇతర పంటలకు అన్నదాతల మొగ్గు రాష్ట్రంలో ముగిసిన యాసంగి సీజన్ మొత్తం 54 లక్షల ఎకరాల్లో పంటలు గత యాసంగి సీజన్ కంటే 14లక్షల ఎకరాలు తక్కువ 2 లక్షల ఎకరాల్లో పెరిగిన పప్పు, నూనె గింజల సాగు 17 లక్షల ఎకరాలు తగ్గిన వరి �
మంత్రి జగదీశ్ రెడ్డి | యాసంగిలో వరి పంట వద్దు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.