హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీన
Komatireddy Venkat reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు.
రాహుల్ కంటే.. బాబు మాటే మిన్న రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో గప్ చుప్గా గాయబ్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో జాడ లేని పత్తా. ఇదీ! టీపీసీసీ అధ్యక్�
కేసీఆర్ను ఎదుర్కొనలేక కాళేశ్వరంపై నిందలు ఇంజినీర్ పెంటారెడ్డికి రేవంత్ క్షమాపణలు చెప్పాలి నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ ధ్వజం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య పంచాయితీ పరాకాష్టకు చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి, మరోవైపు సీనియర్ నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బలహీన వర్గాలను అణచివేస్తున్నారు వందేండ్లయినా బడుగులకు అన్యాయమే ఆనాడు ఉద్యమంలో తెలంగాణ యువత రేవంత్రెడ్డి మాత్రం చంద్రబాబు పంచన టీఆర్ఎస్తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం త్వరలోనే గులాబీ కండువా కప్పు�
ఎమ్మెల్యేగా.. అభివృద్ధి కొడంగల్ ఊరే దాటలే టీఆర్ఎస్ హయాంలో రూ.300 కోట్ల పనులు కొడంగల్ ప్రాంతానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తాం త్వరలోనే 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తాం అర్హులందరికీ కొత్త రేషన్కార్డులు జా�
కొడంగల్ : టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోట
ఒక ప్రాంతీయ ఆకాంక్షల నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణ విషయంలో కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకులే ప్రజల ఆశలను నెరవేరుస్తారు. రాష్ట్ర, దేశాభివృద్ధే ఎజెండాగా అడుగులు వేస్తారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకు సజీ
రానున్న రోజుల్లో దేశంలో టీఆర్ఎస్ జైత్రయాత్ర చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా ఎన్ని చర్యలకు పాల్పడుతున్నా..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వన్మ్యాన్ షోపై ఆగ్రహంగా ఉన్న పార్టీ సీనియర్లు అవకాశం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సిద్దిపేట : పల్లె, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆ రెండు పథకాల వల్ల గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా తయారవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్న�