RS Praveen Kumar | చిత్రపురి సిటీలో రూ. 3 వేల కోట్ల భూదందా జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి, సెల్ఫోన్ను సీజ్ చేయడం ఏంటి రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ నాయ�
Manne Krishank | చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని ఒక పత్రిక రాస్తే దాని మీద కేసు వేశారు.. అక్రమ భూదందా గురించి మాట్లాడితే నా మీద కేసు వేసి, నా ఫోన్ సీజ్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె �
Niranjan Reddy | రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగుల పార్టీ అని, తెలం�
Koppula Eshwar | రేవంత్ ప్రభుత్వానికి విచారణల మీద ఉన్న శ్రద్ధ పథకాల అమలు చేయడంలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. విచారణల పేరిట కేసీఆర్ హయాంలో అమలైన గొప్ప పథకాలను పక్కన బెట్టే కుట్ర చేస�
Etala Rajender | రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే మల్కాజిగిరి ప్రాంతం వాడినే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టు, బయటివాడిని నిలబెడితే నీ సంగతి చెప్తా అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
ఆర్థిక ప్రయోజనాల కోసమే మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లో చేరారని బీజేపీ నేత రఘునందన్రావు విమర్శించారు. వారి ఆర్థిక ప్రయోజనాల చిట్టా రెండు రోజుల్లో బయడపెడతానని హెచ్చరించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యా రు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికలు, రాష్ట్రంలో వంద రోజుల పాలన తదిత�
Dasoju Sravan | చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి పరమచండాలపు పనులు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటి దాక�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా ర
Revanth Reddy | ఏపీలో పాలించే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. కానీ ప్రశ్నించే గొంతులు లేవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతులు లేవు కాబట్టే ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలా�
Harish Rao | కేసీఆర్ కిట్లలో పోటీ పడితే.. రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నాడని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. 100 రోజుల్లో రేవంత్రెడ్డి ఏమైనా సాధించారా? అంటే పది సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారని అన్నారు
Harish Rao | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రంలో కరువు వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ రాగానే ఆత్మహత్యలు మొదలయ్యాయని అన్నారు. ఇదేనా మీ పాలన అంటూ కాంగ