Telangana | కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ �
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. గత రెండు రోజుల నుంచి కేబినెట్ సమావేశం అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశే ఎదురైంది.
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున క్యాబినెట్ భేటీ ఎజెండాను ఈసీకి ప్రభుత్వం పంపించింది. ఈసీ న�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, రైతులు, గులాబీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధర్నా నిర�
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించా
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే ప�
KTR | కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఈ రెండు పార్టీల వైఖరి ఉందని
Revanth Reddy | ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో హెచ్సీయూ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రంతో ఎన్ని�
KCR | నా గుండెల్లో తెలంగాణ ఉంటది.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములు పక్కన పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. వంద శాతం కేసీ�
KCR | అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే సెషన్లో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తరు అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలం
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు 14 సీట్లు గెలిపిస్తే.. తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చ�
KCR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. పులిని ఎందుకు బోనులో వేస్తారు..? ఏ కారణం చేత వేస్తారు అని రేవంత్ను కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన
హైదరాబాద్ : రైతుల రుణమాఫీపై రేవంత్ సర్కార్ను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. ఏ ఆగస్టు 15కు మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడి