Rohit Sharma | భారత స్టార్ క్రికెటర్ రోహిత్శర్మ..తన రిటైర్మెంట్ వార్తలపై స్పష్టత ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో అనూహ్యంగా తప్పించడంపై రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు.
Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్దికాలంగా పేలవమైన ఫామ్తో ఇబ్బందిపడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలోనూ తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో బోర్డర్ - గవాస్కర్�
‘అనాయాసేన మరణం.. వినా దైన్యేన జీవితం..’ అని భగవంతుడిని కోరుకుంటారు చాలామంది. రోగాల పాలై, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. దుర్భరమైన మరణం రావొద్దని దైవాన్ని ప్రార్థిస్తారు. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. అవసాన
Vikrant Massey | ‘టెన్త్ ఫెయిల్' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు విక్రాంత్ మస్సే. ఈ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకోవడమే కాకుండా నటుడిగా విక్రాంత్మస్సేను మరో మెట్టెక్కించింద�
Intel CEO Pat Gelsinger | గ్లోబల్ టెక్ దిగ్గజం ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ కంపెనీ నుంచి వైదొలిగారు. 40 ఏండ్లుగా కెరీర్లో కొనసాగిన పాట్ గెల్సింగర్.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి రిటైర్ అయ్యారు.
Rafael Nadal | టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. తన కెరియర్లో చివరి మ్యాచ్ను ఓటమితో ముగించాడు. డేవిస్ కప్లో నెదర్లాండ్స్ చేతిలో 2-1తో స్పెయిన్ ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ టోర్నమెంట్ నుంచి
భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 40 టెస్టులు ఆడిన సాహా.. ఈ ఏడాది రంజీ సీజన్ తనకు ఆఖరిదని ‘ఎక్స్' వేదికగా ప్రకటించాడు.
Wriddhiman Saha | భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా అన్ని రకాల క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తనకు చివరిదని ప్రకటించాడు. 40 సంవత్సరాల సాహా టెస్టుల్ల
Matthew Wade: టీ20 వరల్డ్కప్లో ఇండియా చేతిలో ఓడిన తర్వాతే తనకు రిటైర్మెంట్ ఆలోచన పుట్టినట్లు మాథ్యూ వేడ్ తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా డాట్కామ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
Matthew Wade: ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. 2021 టీ20 వరల్డ్కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు, 97 వన్డేలు
భారత హాకీ జట్టు మాజీ సారథి రాణి రాంపాల్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం తెలిపింది. భారత్ తరఫున 254 మ్యాచ్లు ఆడి 205 గోల్స్ చేసి�
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్తో తాను చివరి మ్యాచ్ను ఆడేశానని తెలిపాడు.