భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా..అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే పొట్టి ఫార్మాట్కు రోహిత్, కోహ్లీ గుడ్బై చెప్పగా తాజాగా జడేజా కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
Rohit Sharma | టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బాటలోని నడిచాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత రిటైర్మెంట్ న
పదిహేనేండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు డేవిడ్ వార్నర్ వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న వార్నర్.. టీ20 ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతానని ఇదివరకే �
David Warner | ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని.. తన అవసరం �
భారత వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 39 ఏండ్ల జాదవ్ ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. వాస్తవానికి ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమి తర్వాతే రిటైరవుతున్
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు (AB Venkateswara Rao) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్బాల్ జట్టుకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజం సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బైచుంగ్ భుటియా వారసుడిగా జాతీయ జట్టులోకి వచ్చి 19 ఏండ్ల పాటు తనద
Sean Williams | జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సీన్ విలియమ్స్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అయితే, టీ20 వరల్డ్ కప్కు ముందు ఆల్ రౌండర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాకింగ�
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరఫున ఆడుతున్న మరూఫ్.. ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో చివరిసాగా ఆడిం�
Rohit Sharma | తనకు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదని, అంతర్జాతీయ క్రికెట్లో మరికొన్నేళ్ల పాటు కొనసాగుతానని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్శర్మ అన్నాడు. ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్�
ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీచేయబోనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం పేర్కొన్నారు. మైసూర్లో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ‘ప్