నిత్యం ప్రజలు ఈ రహదారుల గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు ఈ రోడ్ల గుండానే వెళ్తారు. ఈ రోడ్లను బాగుచేస్తే ఆయా గ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరంగా మారుతుంది.
CC Road | మనూరు మండల పరిధిలోని బోరంచ గ్రామ శివారులో వాగుకు రెండు పక్కల సీసీ రోడ్డు నిర్మాణం దెబ్బతినడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మనూరు మండలం బోరంచ, రేగోడ్ మండలం సిందోల్ గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టు రోడ�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో రోడ్లు ఖాళీగా ఉండటంతో ఈ అవకాశాన్ని జలమండలి అధికారులు తాగు, మురుగునీటి పైపులైన్ మరమ్మతులు చేపట్టి సద్వినియోగం చేశారు. సాధారణ రోజుల్లో ఈ పనులు నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బం�
ఆరోగ్యకరమైన చర్మ కణాలు లేదా మానవ శరీరంలోని ఏవైనా జీవ కణాలను గుండె కణాలుగా మార్చే ‘రీకాంబినెంట్ ప్రొటీన్ టూల్బాక్స్'ను గువాహటి ఐఐటీకి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది.
వ్యాపారాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నాలాను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను గుర్తించడం జరుగుతోందని, నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలపై అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టాలని సూచి
నేనో డాక్టర్ని. నా దగ్గరికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలేంటి? వాటికి ఎలాంటి మందులివ్వాలి?
అన్నదే నేను ఆలోచిస్తాను. కానీ కొంత కాలంగా నా ఆలోచనలో మార్పు వచ్చింది. మన దేశాన్ని కూడా ఓ మొండి రోగం పట్టి పీడిస్తున్నద
మండలంలోని వేంపాడు గ్రామం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండికి మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ ఎస్ఈ ధర్మా, ఈఈ లక్ష్మణ్రావు, డీఈ సంపత్ శుక్రవారం పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పథకంలో భాగంగా జిల్లాలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. స్కూళ్ల అభివృద్ధి ప్రతిపాదనలను మండలాల వారీగా కలెక్టర్�
సెల్ఫోన్ రిపేర్| యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు వంగపల్లిలో మేస్త్రి పని �