పవన్ కళ్యాణ్- రేణూదేశాయ్ల పిల్లలు అకీరా, ఆద్యలకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చిన కూడా అది కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య అకీరా కర్ర సాము వీడియో ఒకటి బయటకు రాగా, ఇందులో అక�
మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ఫీలింగ్స్తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు నెటిజన్స్తో పంచుకుంటుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వ
ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. మంచి చెడుల గురించి నెటిజన్స్తో తరచు చర్చిస్తూ ఉంటుంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కరోనా బాధితులకు �
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పే�
మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ ఆపత్కాలంలో తన వంతు సాయం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. కొందరికి డబ్బు కూడా దానం
రేణు దేశాయ్ ఆగ్రహం.. ఎందుకంటే?!
సినీ నటి రేణు దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కొవిడ్ సాయం కోసం తన మెసేజీకి స్పందన లేదని ఒకింత ఆగ్రహంగా రెండో ..
హైదరాబాద్ ,మే 12:కరోనా కష్టాల్లో తనవంతుగా సాయం అందించేందుకు నటి రేణు దేశాయ్ ముందుకు వచ్చారు. ఆమె ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈ కష్ట కాలంలో ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్, మందులు ఇలా ఎలాంటి అవస
పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కొన్నేళ్ల సంసారం తర్వాత అతనికి విడాకులు ఇచ్చి పిల్లలతో పూణేలో ఉంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న రేణూ 2018లో తాను మరో వ్యక్తిని �