దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇన్ఫర్మేటిక్స్.. రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఎనర్జీ స్టార్టప్ను ప్రారంభించింది కూడా. ఈ కొత్త వెంచర్తో దేశీయ సో�
NTPC Green Energy IPO | ఎన్టీపీసీ (NTPC) అనుబంధ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) ఐపీఓ (IPO) 2.40 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది.
NTPC Green Energy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.2 లక్షల కోట్ల విలువైన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్నది.
Renewable Energy : గుజరాత్లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో ఎన్డీయేతర రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఉత్సాహంగా పాలుపంచుకున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
ప్లాస్టిక్ నీటి ట్యాంకులు, పైపులు, ఫిట్టింగ్స్ తయారీలో ప్రముఖ సంస్థగా ఉన్న ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ తయారీ కేంద్రాన్ని పూర్తిగా రెన్యువబుల్ ఎనర్జీతోనే నడిపిస�
Pralhad Joshi : పునరుత్పాదక ఇంధన సామర్ధ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వ్యవస్ధగా ఎదిగిందని, సోలార్ విద్యుత్ సామర్ధ్యంలో నాలుగో స్ధానంలో ఉందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ముందు వరుసలోనే ఉన్నది.
Renewable energy | రాష్ట్రంలో రెన్యూయెబుల్ ఎనర్జీ సామర్థ్యం పెంపుపై తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో సోమవారం
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనం) లక్ష్యాలను చేరుకోడానికి అమెరికా, భారత్ పరస్పర సహకారంతో ముందుకెళ్తాయని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏపీ పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) కోసం 29 స్థానాలను ఇప్పటికే గుర్తించారు.
హైదరాబాద్ : పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అద్భుతమైన తీరును కనబరిచింది. ఈ రంగంలో తొమ్మిది నెలలు ముందుగానే తెలంగాణ వంద శాతం లక్ష్యాన్
పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రెన్యూవబుల్ ఎనర్జీని తమకు ఇష్టం వచ్చిన సంస్థల నుంచి కొనుగోలు �
సోలార్ ఎనర్జీ, ఈవీ రంగాల విస్తరణకు చర్యలు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసల జల్లు ఉత్తమ సేవలందించిన 46 సంస్థలకు అవార్డులు మాదాపూర్, డిసెంబర్ 19: వ్యవసాయం, పారిశ్రామికం సహా పలు రంగాల్లో తెలంగాణను దే�
విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు.. | పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జల విద్యుత్తోపాటు వివిధ మార్గాల్లో....