షూలో దాచి తీసుకొస్తున్న రూ.కోటి విలువైన బంగారాన్ని ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే-528 నంబర్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్లో దిగగాన
కోళ్ల పందేలు నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసిన ఘటన ఖిల్లాఘణపురం మండలం మానాజీపేట శివారులో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు..
పశువుల కొవ్వుతో గుట్టుచప్పుడు కాకుండా నూనె తయారుచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఊరికి దూరంగా ఓ గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేసి స్థానికంగా విక్రయించడంతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు �
కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరగా వేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
చెప్పినా వినకుండా ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లిన కొడుకు.. దారిలో కారును ఢీకొట్టడంతో అది కొంత దెబ్బతిన్నది. కారు మరమ్మతులకు డ్రైవర్ రూ. 20 వేలు కావాలని బెదిరించాడు... మైనర్ అయిన కుమారుడిపై కేసు నమోదు కావొద�
రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యాకూబ్ ఖాన్ డ్రైవర్గా పనిచేస్తున్�
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని డిఫాల్టర్లపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నాలుగు రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
రివ్యూస్ రాయాలంటూ.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట నగరానికి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. డ్రీమ్ డెవలప్మెంట్ పేరుతో రూపొందించిన గ్రూప్లో పార్ట్టైమ్ ఉద్యోగాల గురించి తొలు�
అత్యాశకు పోయి రూ. 2.32 లక్షలు పోగొట్టుకున్నాడు. రేటింగ్తోపాటు పెట్టుబడికి డబుల్ ఆదాయం ఇస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెసేజ్కి ఓ ప్రైవేట్ ఉద్యోగి బలయ్యాడు. వరంగల్ నగరంలోని మట్టెవాడ సీఐ తుమ్మ గో