Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. భారత్కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే చమురు ట్యాంకర్ నౌక (oil tanker)పై హౌతీ రెబల్స్ క్షిపణితో దాడి చేశారు.
ఎర్ర సముద్రంలో సంక్షోభం కొనసాగుతున్నది. నౌకలపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్ని చూస్తే ఇప్పుడాప్పుడే ఆగేలా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ సముద్ర జలాలపై వాణిజ్యం తీవ్�
Red Sea | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు.
ఎర్ర సముద్రంలో ఇప్పటివరకు ఓడలమీద దాడికే పరిమితమైన హౌతీలు ఇప్పుడు ప్రపంచాన్నే వణికించే చర్యను చేపట్టారా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఆయువుపట్టుగా ఉన్న సముద్రగ�
ఎర్ర సముద్రంలో రవాణా సంక్షోభానికి తోడు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, జనవరి నెలలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. మూడు నెలల గరిష్ఠస్థాయి 36.92 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమత
Houthis | యెమెన్లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులకు హౌతీ తిరుగుబాటుదారులు ఏమాత్రం బెదరడంలేదు. అమెరికా, బ్రిటన్ తమపై ఎన్ని దాడులు చేసినా తగ్గేదేలే అన్నట్టుగా ప్రతీకార దాడులకు �
Houthis | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ�
ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో కల్లోలం రేపుతున్నాయి. యెమన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన డజనుకుపైగా స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది.
Houthis | ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై హౌ
ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగాయి.
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�
ఎర్ర సముద్ర సంక్షోభం ముదిరేకొద్దీ వర్తక, వాణిజ్యంపై పెను భారం పడే వీలుందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) శనివారం ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతిదారులకు షిప్పింగ్, ఇన్సూ