న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మరువలేమని వ్యాఖ్యానించారు.
ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివ సైనికులు రగిలిపోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం అనంతరం శివసేన కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. 24 గంటల్లో గువాహటి నుంచి ముంబైకి తిరిగి వస్తే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నా.. రెబల్ ఎమ్మెల్యేలు దిగిరాకపో
గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్ ముందు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అస్సాంకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వ
ముంబై: తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. తనపై నమ్మకం లేదని ముఖాముఖిగా ఒక్క రెబల్ ఎమ్మెల్యే చెప్పినా వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. శివస