ఆర్థిక ఇబ్బందులతో రియల్టర్ వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని మరువకముందే మరో రియల్ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో రియల్టర్ కీలుకత్తి నర్సిం
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంపీ పటేల్ గూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపా�
స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేసి ఆస్తి కాజేయాలని చూశాడు ఓ రియల్టర్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సీఐ నరసింహారావు వివరాల ప్రకారం.. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన ఎండ్ల శ్రీకాంత్క
యజమాని రక్షణ చూసుకోవాల్సిన సంరక్షకుడే హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ఫాంహౌజ్లో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్నది. షాద్నగర్ పోలీసులు, మృతు�
అర్ధరాత్రి వేళ యువతితో ఫోన్ చేయించి గదికి పిలిచిన దుండగులు పాతకక్షలతో రియల్టర్ను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, అతడి మర్మాంగాలను కోసేశారు.
old woman murder | చాలా ఆస్తులున్న వృద్ధురాలి (old woman murder) నుంచి వాటిని కాజేసేందుకు ఒక రియల్టర్, ఇద్దరు పాల వ్యాపారులు కుట్ర పన్నారు. అద్దె వసూలు చేసుకుని స్కూటర్పై వెళ్తున్న ఆమెపై వారు దాడి చేశారు. ఆధారాలు లేకుండా చేస�
ఇన్ఫార్మర్గా పరిచయమై, తన బినామీ మారి కొరకరాని కొయ్యగా తయారైన ఓ రియల్టర్ హత్యకు కుట్రచేసిన రిటైర్డు ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
వ్యాపారి| మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారుల జరిగిన వ్యాపారి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్యకు కారణమని నిర్ధారించారు. శ్రీని�
హైదరాబాద్ : కౌకూర్ అటవీ ప్రాంతంలో చనిపోయిన రియల్టర్ నవీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నగరంలోని జవహర్నగర్ పోలీసులు గురువారం తెలిపారు. జవహర్నగర్కు చెందిన నవీన్ రెడ్డి (32) రియల్ ఎస్టేట్ వ్యాప�
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం కాల్పులు జరిగాయి. ఓల్డ్ సిటీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న హబీబ్ హష్మీ ఈ �