Dharmapuri | ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వామనాచార్యుల ఆద్వర్యంలో ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పుర్ణాహుతి అనంతరం శ్రీలక్ష్మీనరసింహ(యోగ, ఉగ్ర), వేంకటేశ్వరస్వామి,
మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి రథోత్సవ వేడుక బుధవారం వైభవంగా సాగింది. రామలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు.
ఐనవోలులో మల్లన్నకు వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయంలో మహా శివరాత్రి, మల్లికార్జున కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది.
Rathotsavam | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు భ్రమరాంబ అమ్మవారితో కలిసి రథంపై శ్రీశైల వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించార�
సమైక్య రాష్ట్రంలో మన్యంకొండ ఆలయ అభివృద్ధిని విస్మరించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాతే పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయానికి ప్రాధాన్యత పెరిగిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తె�
మండలంలోని చిన్నరాజమూరులో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్రవారం తెలవారుజామున వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి గజవాహనసేవ నిర్
రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. గురువారం ఉదయం శ్రీకాలభైరవ స్�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లక్ష్మీనారాయణస్వామి ఆలయం జై శ్రీమన్నారాయణ నామస్మరణతో మారుమోగింది. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగగా.. భక్తులు ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకున్నారు
Venkateshwara Swamy Rathotsavam | రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవాన్ని కనుల పండువలా సాగింది. జిల్ల�
రథాన్ని రథశాలలో భద్రపరుస్తున్న క్రమంలో విద్యుత్తు తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం గా ఉన్నది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో చోటుచేసుకొన్�
వేణుగోపాలస్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది.‘ జైశ్రీమన్నారాయణ.. జైశ్రీమన్నారాయణ’ అంటూ భక్తులు నీరాజనం పలికారు. పదిరోజుల పాటు జరిగిన యజ్ఞాది క్రతువులు రథోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. కోలాటాలు, డప్పువాయ
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకకు హాజరైన మంత్రి వేమ�
మల్లన్న రథోత్సవం | శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.