దేశంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పానిండియా చిత్రాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ ఒకటి. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Mysaa | తాను పోషించే పాత్ర కోసం ఎంతటి సవాళ్లైనా స్వీకరించే కథానాయికల్లో రష్మిక మందన్న ముందుంటారు. మరోసారి ఆమె తన నటనపై ఉన్న అంకితభావాన్ని నిరూపిస్తూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్
ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ షూటింగ్లో బిజీగా ఉంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కేరళలో జరుగుతున్న తాజా షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుండగా త్వరలో రష్మిక మందన్న ఓ గ్లోబ
Rashmika | కన్నడ బ్యూటీగా సినీ ప్రయాణం ప్రారంభించిన రష్మిక మందన్న, ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. అనంతరం ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ చిత్�
పుష్ప’ ఫ్రాంఛైజీ, ‘యానిమల్' ‘ఛావా’ చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతుల్ని సంపాదించుకుంది అగ్ర నాయిక రష్మిక మందన్న. తాజాగా ఆమె ‘మైసా’ చిత్రంతో కెరీర్లోనే ఓ ఛాలెంజింగ్ రోల్ని పోషిస్తున్నది.
అగ్రహీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రణబాలి’. 19వ శతాబ్దంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాహు�
వివాహానంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. 19వ శతాబ్దంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్కి రాహుల్ సంకృత్యాన్�
Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంతర్జాతీయ వేదికలపై మరోసారి భారత గౌరవాన్ని చాటారు. జపాన్లో జరిగే ప్రతిష్టాత్మక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్లో వరుసగా రెండోసారి ప్రెజెంటర్గా ఎంపిక కావడం ద్వారా అరుదైన �
Kriti Sanon | కృతి సనన్ ప్రస్తుతం కాక్టెయిల్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 19న గ్రాండ్గా విడుదల కానుంది.
ఇటీవలే వైవాహిక జీవితాన్ని వైభవంగా ప్రారంభించిన విరోష్(విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న) వ్యక్తిగత జీవితానికి కాస్తంత విరామమిచ్చి మళ్లీ షూటింగుల్లో బిజీ అయ్యారు. వార్దిదరూ జంటగా నటిస్తున్న పానిండియా పీర
అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి వేడుక వైభవంగా జరిగింది.
సామాజిక మాధ్యమాల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై తీవ్రంగా మండిపడింది. వారికి హెచ్చరికలు జారీ చేస్తూ గు�