ఇటీవల ‘మైసా’ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న సందర్భంలో తీవ్రంగా గాయపడింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. డాక్టర్లు ఆరు వారాల విశ్రాంతిని సూచించారు.
ప్రముఖ నటి రష్మిక మందన్న గాయపడ్డారు. ‘మైసా’ సినిమా పాట చిత్రీకరణలో భాగంగా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా ఒక్కసారిగా జారిపడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. హుటాహుటిన ఆమెను సమీపంలోని హాస్పిటల్కి తరలించా�
Rashmika Mandanna : టాలీవుడ్ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు అనుకోకుండా ఆస్పత్రి పాలవ్వగా.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) సైతం గాయపడింది.
దర్శక ద్వయం రాజ్, డీకేలలో ఒకరైన రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కథ అందించి వంద కోట్ల విజయాన్ని అందుకున్నారు. తెలుగులో మహిళా ప్రధాన చిత్రానికి వందకోట్లు రావడం ఇదే ప్రథమం. ఈ జోష్ని ఇలాగే కొనసాగిస
‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రామ్చరణ్-సుకుమార్ కలయికలలో తెరకెక్కబోతున్న తాజా సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘ఆర్సీ17’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబ�
‘మైసా’ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ధైర్యసాహసాలు మూర్తీభవించిన గిరిజన మహిళగా ఆమె కనిపించనున్న విషయం తెలిసిందే. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్
Rashmika | స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ నేషనల్ క్రష్, ఇప్పుడు మ�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్రంపై నిర్మాణం నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోండ్ తెగకు చెందిన గిరిజన అమ్మాయిగా శక్
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో రష్మిక ఫెరోషియస్ లుక్స్తో సర్ప్ర�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంక�
విద్యార్థులకు స్కాలర్ షిప్ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్పేటలో పునాది వేశామని రానున్న రోజుల్లో తెలంగాణలో విస్తరింపచేస్తామని సినీ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన అన్నారు.
Kriti Sanon | సినీ తారలపై అభిమానుల ప్రేమ ఒక్కోసారి హద్దులు దాటుతుంటుంది. తమ అభిమాన హీరో, హీరోయిన్ను ఒక్కసారి దగ్గరగా చూడాలని, షేక్హ్యాండ్ ఇవ్వాలని, ఫోటో దిగాలని అభిమానులు ఉత్సాహం చూపించడం సహజమే. అయితే కొన్నిసా
Mysa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’లో బుగ్గారెడ్డి పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు తారక్ పొన్నప్ప మరో భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు �