అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’ నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ పీరియాడిక్ డ్రామాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్త�
Ranabali | టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సీ డ్రైవర్�
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్స్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రణబాలి, రౌడీ జనార్దన చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాన�
‘ట్రైలర్ చాలా బావుంది. నాకు కె-డ్రామాలంటే ఇష్టం. ట్రైలర్ చూస్తుంటే కె-డ్రామా వైబ్లో ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఆనంద్కి గొప్ప పేరు తీసుకురావాలి.
Rashmika Mandanna | టాలీవుడ్లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎపిక్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘బేబీ’ తర్వాత ఈ జోడీకి వస్తున్న మరో ప్రాజెక్ట్ క
‘ఒక్కోసారి చెడు కూడా మంచే చేస్తుంది. ‘మైసా’ షూట్లో తగిలిన గాయం ఓ విధంగా నాకు మంచే చేసింది’ అంటూ ఆనందం వెలిబుచ్చారు అగ్ర కథానాయిక రష్మిక మందన్నా. తాజాగా తన గాయం గురించి రష్మిక మాట్లాడుతూ ‘పెళ్లయితే అయ్యి�
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులు చేస్తూ తన క్రేజ్ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా ఆమె ప్రధా�
Mysaa | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ను మరింత పెంచుకుంటున్న ఈ భామ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సి�
కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెర దృశ్యమానం కానుంది. ఈ బయోపిక్కు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారు. రాక్లైన్ వెంకటేష్, అల్లు అరవింద్ ని
1854-1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. వివాహానంతరం అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఈ చిత్రాన�
ఇటీవల ‘మైసా’ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న సందర్భంలో తీవ్రంగా గాయపడింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. డాక్టర్లు ఆరు వారాల విశ్రాంతిని సూచించారు.
ప్రముఖ నటి రష్మిక మందన్న గాయపడ్డారు. ‘మైసా’ సినిమా పాట చిత్రీకరణలో భాగంగా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా ఒక్కసారిగా జారిపడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. హుటాహుటిన ఆమెను సమీపంలోని హాస్పిటల్కి తరలించా�
Rashmika Mandanna : టాలీవుడ్ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు అనుకోకుండా ఆస్పత్రి పాలవ్వగా.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) సైతం గాయపడింది.