జిల్లాలోని 436 మంది పోడు భూముల లబ్ధిదారులకు వారి పొలాల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సం బంధించి వెంటనే చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణర�
అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్న ఆ గ్రామస్తుల వాంఛ ప్రగతిపథం వైపు నడిపించేలా చేస్తుంది. ఊరంతా ఏకమై పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు.
గిరిజనులు నివసించే తండా అనగానే అడవిలో దొరికే కట్టెలతో నిర్మించుకున్న గుడిసెలు, రేకుల ఇండ్లు అని ఊహించుకుంటాం. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం �
ప్రజల్లో తిరిగినోడు.. ప్రజల నాడి తెలిసినోడు.. ప్రజల గోసలు చూసినోడు.. ప్రజా సేవే ఊపిరిగా బతికినోడు.. అందుకే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నింటికీ పేదలే ప్రామాణికంగా ఉంటారు. చేయీకాలు కూడదీసుకొం టూ, అవరోధాలను అధిగమి�
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ములుగు ప్రాంతం గడిచిన నాలుగేళ్లలో ఎవరూ ఊహించిన రీతిలో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ములుగును సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో
మహానగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పక్కా
జాతీయ స్థాయి షటిల్ క్రీడా పోటీలకు మరిపెడ పురపాలిక కేంద్రం వేదిక కావటం సంతోషకరంగా ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురు వారం మున్సిపల్ కేంద్రంలోని ఇండోర్ స్టేడియం అండ్ ఆడిటోరి
రాష్ర్టానికి అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని, రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంతో పాటు మల్కాపూ�
ప్రయాణం సాఫీగా సాగాలంటే వాహనం ఉంటే సరిపోదు...సరైన రోడ్డు ఉండాలి. ఇదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకం చేపట్టి అనతికాలంలోనే సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థగా మా�
రామచంద్రాపురం, మార్చి21 : రవాణా వ్యవస్థ మెరుగుతోనే గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ నుంచి ఈదుల�