Rape Accused Marries Survivor In Jail | అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తి, ఆ బాధితురాలిని జైళ్లో పెళ్లి చేసుకున్నాడు. జైలు అధికారులు దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి మరీ వారి పెళ్లి జరిపించారు. వివాహం తర్వాత వధువు ఇంటి
Rape Accused Shot Victim | బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Kolkata doctors rape: పోలీసు కాకపోయినా.. కోల్కతా పోలీసు టీ షర్ట్ వేసుకుని తిరిగాడా నిందితుడు.. బైక్ మీద కూడా కేపీ ట్యాగ్ ఉంది.. డాక్టర్ను రేప్, హత్య చేసిన కేసులో .. సంజయ్ రాయ్ని పోలీసులు విచారిస్తున్నారు. కావాలంట�
Lingayat seer: మైనర్ అమ్మాయిలను రేప్ చేసిన ఆరోపణలపై 14 నెలల జైలు శిక్ష అనుభవించిన లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చిత్రదుర్గ జిల్లా జైలు నుంచి ఆయన బయటకు �
Accused Jumps 40 Foot Wall | లైంగిక దాడి కేసులో నిందితుడైన ఒక వ్యక్తి 40 అడుగుల ఎత్తైన గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్నాడు. (Accused Jumps 40-Foot Wall) ఆ మరునాడు పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అయితే ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న �
Delhi CM Kejriwal :చనిపోయిన స్నేహితుడి మైనర్ కూతుర్ని రేప్ చేసిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ యాక్షన్ తీసుకున్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ ప్రేమోదయ్ను సస్పెండ్ చేశారు. ఇవాళ సా�
లక్నో: లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఫిర్యాదు చేసిన మహిళా టీచర్పై నిందితుడు ఫిర్యాదు చేశారు. మరో ముగ్గురితో కలిసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: మంత్రి కుమారుడిపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళపై ఇద్దరు వ్యక్తులు ఇంక్తో దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్ జోషి తనపై పలుమార్లు
జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరప�
ముంబై: కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్యక్తి బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. 16 ఏండ్ల బాలిక సవతి తల్ల�
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు .. వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ పరిధిలో రైల్వే ట్రాక్పై శవమై తేలాడు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇవ�
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి మూడేండ్ల కఠిన కారాగారం విధిస్తూ నాంపల్లి మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీత శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎస్సార్నగర్ పోలీస్�