చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith Reddy) ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతోపాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూడ
‘మాకున్నది ఒకట్రెండు ఎకరాలు. అదే మాకు ఆధారం.. దానిని గుంజుకొని రింగు రోడ్డు వేస్తే మేం ఏం తిని బతకాలి? ప్రభుత్వం పైసలిచ్చినా రెండ్రోజుల్లో అవి ఖర్చయితయ్? ఆ తర్వాత మేమెట్ల బతకాలి? ఉన్నోళ్లకు వందల ఎకరాలు ఉన�
హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.
రంజిత్రెడ్డి.. నమ్మకద్రోహి అని.. బీఆర్ఎస్ పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ�
KTR | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 నడిచింది.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
Ex MLA Jeevan Reddy | ఎంపీగా మరోసారి రంజత్రెడ్డి గెలిస్తే చేవెళ్లనే అమ్మేస్తాడని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించార�
Jeevan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన సేకరణ మీద ఉన్నంత ధ్యాస.. ధాన్యం సేకరణ మీద లేదు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రూ. 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోప�
Jeevan Reddy | చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రంజిత్ రెడ్డి చప్రాసీ ఉద్యోగానికి కూడా పనికిరాడు అని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భ
అసలే ఎన్నికల సీజన్, అందులో రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా ద
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నీ ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన తన చేతుల్లో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు.
KTR | చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న రంజిత్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వీ�
పార్టీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హుకుం జారీ చేసిన 24 గంటల్లోనే ఆ పార్టీ మరో సీనియర్ నేత తన నిరసనగళాన్ని వినిపించారు.