పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికిన దివంగత తెలంగాణ నేత పి. జనార్దన్రెడ్డిని ఇప్పటికీ అభిమానించే వారిలో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు.. సాధారణ ప్రజలు కూడా గణనీయంగా ఉంటారు.
Raghunandan Rao | జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో రాజక
Telangana | ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రతిన�
చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొయినాబాద్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు జన్మదిన వేడుకలు ఏర్పా�
కేంద్ర బడ్జెట్ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, కొన్ని రాష్ర్టాలకు ఓ రకంగా, మరికొన్ని రాష్ర్టాలకు మరోరకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్గు గురైంది. గతరాత్రి ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎంపీ.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ బడ్జెట్ కేటాయింపులపై నిరసన ప్రధాని నరేంద్ర మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సమావేశాల బహిష్కరణకు నిర్ణయం హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజ�
TRS plenary | టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్�
కొండాపూర్ : తెలంగాణ సాధన ఉద్యమంలో శంకర్ గౌడ్ సేవలు చిరస్మరణీయమని చెవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియ
బడంగ్పేట: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
దళిత బంధును దేశవ్యాప్తంగా అమలుచేయాలి127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు: నామాహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షన�