TRS plenary | టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్కు చేవెళ్ల ఎంపీ, ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్న పార్టీ నాయకులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన అన్ని విభాగాల కమిటీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఇక, ప్లీనరీ సమావేశంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సభా వేదికపై ఎంపీ రంజిత్ రెడ్డితో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్ఫీ దిగారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్హౌస్ అంటే ఏంటి?