టాలీవుడ్ డ్రగ్స్కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం ఈనెల 8న హీరో దగ్గుబాటి రానా హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు చార్మికౌర్, రక�
బాహుబలి ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati). రానాకు సోలో హీరోగా మాత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రం మినహా మరే సినిమా ఆ
పవన్కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రానికి ‘భీమ్లానాయక్’ అనే పేరుని ఖరారు చేశారు. నిత్యామీనన్, ఐశ్వర్యరాజేష్ కథానాయికలు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ ఇది.
bheemla nayak | సినిమాలో పవన్, రానా ఇద్దరి పాత్రలు కీలకమే. కానీ ఈ సినిమాను మల్టీస్టారర్గా ఎవరూ చూడటం లేదనేది ఇప్పుడు బయట వినిపిస్తున్న వాదన.
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి రానా దగ్గుబాటి సిద్ధంగా ఉంటాడు. రొటీన్ కథలు చేయడం అంటే ఈయనకు అస్సలు నచ్చదు. అందుకే కాస్త విభిన్నంగా ఉండే కథల వైపు అడుగులు వేస్తూ ఉంటాడు రానా.
కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో చిత్రసీమలో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం జూలై నెలలో తిరిగి సెట్స్మీదకు వెళ్లనుందని తెలిసింది. మ�
వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయకుల్లో వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్�
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ యాక్టర్ రానా. ప్రస్తుతం రానా అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్లో నటిస్తున్నాడు.
గోపీచంద్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇందులో రానా కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడ