కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో చిత్రసీమలో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం జూలై నెలలో తిరిగి సెట్స్మీదకు వెళ్లనుందని తెలిసింది. మ�
వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయకుల్లో వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్�
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ యాక్టర్ రానా. ప్రస్తుతం రానా అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్లో నటిస్తున్నాడు.
గోపీచంద్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇందులో రానా కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడ
ఇండస్ట్రీలో అంతే.. కొన్నిసార్లు కొన్ని సినిమాల కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తుంటారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా ఓ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడెప్ప
అరణ్య కలెక్షన్స్ | రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమాకు తొలిరోజు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. రెండో రోజు పూర్తిగా డల్ అయిపోయింది.
దగ్గుబాటి హీరో రానా నటించిన తాజా చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప�
దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారుజ. మొదట్లో రానా నటపై అనేక విమర్శలు రాగా, వాటన్నింటిని సరిదిద్దుకుంటూ ఇప్పుడు స్�
‘రాజ్యాలు, ప్రేమల కోసం గొడవలు పడే కథలు వెండితెరపై చాలా వచ్చాయి. అందుకు భిన్నంగా భూమి, జంతువుల కోసం సమాజాన్ని, ప్రభుత్వాన్ని ఎదురించి పోరాడే ఓ గొప్ప వ్యక్తి కథ ఇది’ అని అన్నారు రానా. ఆయన కథానాయకుడిగా నటిస్త�