మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీలో అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత అందరివాడు కాస్త కొందరివాడు అయ్యాడు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడంతో ఆయన అందరివాడు అ
రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న సినిమా విరాట పర్వం. నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు రెండో సినిమాకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఎన్నుకున్నాడు. టీజర్, పోస్టర�
2020 అంతా కరోనాకు బలైపోవడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోయారు. ఎన్నో సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయని హీరో
ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దరు కొత్త పెళ్లి కొడుకులు చెబుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. ఒకరు నితిన్.. మరొకరు రానా దగ్గుబాటి. అసలే గతేడాది కరోనా కారణంగా మన హీరోలు భారీగా బాకీ పడిపోయారు. ఇప్పుడు ఆ బాకీ అంతా ఒక