Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జులై వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చర్లపల్లి-రామేశ్వరం, రామేశ్వరం-చర్లపల్లి, హైదరా�
Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది.
Pamban Bridge | రైలు ప్రయాణం అంటేనే చాలామంది ఎంతో ఇష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ సముద్రం.. రైలును తాకే అలల మధ్య సాగే ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.
PM Modi : కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్ను ఏప్రిల్ ఆరో తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దానితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు. కొత్త పంబన్ బ్రిడ్జ్కు చెందిన వీడియ�
ఇది తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన. ఇది భారత్లో తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అని, ఇది ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు.
రక్తదానం మహాదానమని రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి హర్ట్ఫౌండేషన్, తలసేమియా సిక్�
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
Dugong | అరుదుగా అప్పుడప్పుడు మాత్రం ఈ భారీ సముద్ర ప్రాణులు సజీవంగా తీరం వైపు కొట్టుకొస్తాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని విల్లుండి తీర్థం బీచ్కు