శ్రీరామ పునర్వసు దీక్షా విరమణను పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీరామ దీక్షితులతో రామయ్యకు పట్టాభిషేక కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి
భక్తులకు సరిపోయే విధంగా పూర్తి వసతి సౌకర్యాలతో భవన నిర్మాణాలు ఉండాలని దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశించారు. శుక్రవారం భద్రాచలం పర్యటనకు దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావుతో కలిసి వచ�
పునర్వసు నక్షత్రం సందర్భంగా పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం అర్చకులు పునర్వసు కల్యాణం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాయమ్య బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున ఆలయ తల
‘రామయ్య గారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? మీ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ గారు వాకబు చేశారు. మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ వనజీవి రామయ్యను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ మంగళవారం వీడియోకాల్ ద్�