‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇదే ఊపులో ఆయన తదుపరి సినిమాలకు సన్నద్ధమవుతున్నారు. రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంల�
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్'. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. లవ్,యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి�
RAPO20 | మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా గురించి కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే శుక్రవారం దీనిపై అధికారికంగా ప్రకటి
రామ్ పోతినేని (Ram Pothineni) తో బోయపాటి సినిమా ఉండబోతుందని లేటెస్ట్ టాక్. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
Boyapati sreenu next movie | మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఒకటి రెండు వారాలు సినిమాలు ఆడటమ�
జిమ్లో వ్యాయామం చేస్తూ హీరో రామ్ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. మెడకు స్వల్పంగా గాయమైందని ఆయన తెలిపారు. తగినంత విశ్రాంతి తీసుకొని త్వరగా కోలుకోవాలని రామ్ అభిమాన
హీరోగానే కాకుండా విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ నటుడిగా వైవిధ్యతను చాటుకుంటున్నారు ఆది పినిశెట్టి. తాజాగా ఆయన విలన్గా నటించబోతున్నారు. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంద
రామ్ కథానాయకుడిగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. లింగుస్వామి దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. బుధవారం ఈ చిత్�
దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్ జాగ�
కథానాయకుడు రామ్, దర్శకుడు లింగుస్వామి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెల 12నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ 19వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీకి సెట్స్ పైకి వెళ్లే టైం ఫిక్సయింది. జులై 12 నుంచ
ఈ ఏడాది ‘రెడ్’ సినిమా విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు హీరో రామ్. తాజాగా ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని రామ్ గు�
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో రాబోతుంది.
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో ఒకడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ ఏదైనా రామ్ తనదైన టైమింగ్ తో చేస్తుంటాడు.