రామ్ కథానాయకుడిగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. లింగుస్వామి దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. బుధవారం ఈ చిత్�
దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్ జాగ�
కథానాయకుడు రామ్, దర్శకుడు లింగుస్వామి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెల 12నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ 19వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీకి సెట్స్ పైకి వెళ్లే టైం ఫిక్సయింది. జులై 12 నుంచ
ఈ ఏడాది ‘రెడ్’ సినిమా విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు హీరో రామ్. తాజాగా ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని రామ్ గు�
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో రాబోతుంది.
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో ఒకడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ ఏదైనా రామ్ తనదైన టైమింగ్ తో చేస్తుంటాడు.
ఎనర్జిటిక్ హీరో రామ్కి ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఎంత జోష్ అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ముందు హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్న రామ్కి పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ రూపంలో అది
ప్రస్తుతం యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో నిధి అగర్వాల్ ఒకరు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్శంకర్ చిత్రాలతో తెలుగుప్రేక్షకులకు చేరువైందీ కన్నడ భామ. ఇటీవలే తెలుగులో పవన్కల్యాణ్ సరసన ‘హరిహర వ
‘తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాల విలువ ఎప్పటికీ తగ్గదు. వాణిజ్య ప్రధాన సినిమాల్ని తెరకెక్కించే అత్యుత్తమ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు’ అని అన్నారు హీరో రామ్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘గా�