‘ ‘వీక్షణం’లో సరదాగా ఉండే కుర్రాడిగా కనిపిస్తా. పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండే పాత్ర నాది. ఆ మనస్తత్వం వల్ల తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నకు సమాధానమే ‘వ�
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పి.పద్మనాభరెడ్డి, అశోక్రెడ్డి నిర్మాతలు. నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఈ చిత్ర ద
రామ్కార్తీక్, కశ్వి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పి.పద్మనాభరెడ్డి, అశోక్రెడ్డి నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్�
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి.పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచ�
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి.పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
మదనపల్లెలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'. రామ్కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. స్వీయ నిర్మాణ దర్శక
The Great Indian Suicide | కుమారి 21 ఎఫ్(Kumari 21 F) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబ్బా పటేల్(Hebba Patel). ఆ తరువాత వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా(Ekkadiki Pothav Chinnavada), 24 కిస్సెస్, మిస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. �
The Great Indian Suicide | కుమారి 21 ఎఫ్(Kumari 21 F) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబ్బా పటేల్(Hebba Patel). ఆ తరువాత వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా(Ekkadiki Pothav Chinnavada), 24 కిస్సెస్, మిస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. �
రామ్ కార్తీక్, ప్రిష జంటగా నటిస్తున్న నూతన చిత్రం ‘ఔను నేనింతే’. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. నాగేశ్వరరావు దర్శకత్వంలో జీవీ చౌదరి, నాగరాజు చిర్రాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న�
రామ్ కార్తీక్ హీరోగా, హెబ్బాపటేల్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ‘తెలిసినవాళ్ళు’. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటున్నది.
రామ్ కార్తీక్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్ కోనేటి దర్శకుడు. సిరెంజ్ సినిమా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి
అభినవ్ సర్ధార్, రామ్కార్తిక్ హీరోలుగా నటించిన ‘పీనట్ డైమండ్’ చిత్ర టైటిల్ను ‘రామ్అసుర్’గా మార్చారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహిస్తూ అభినవ్ సర్ధార్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.