సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
మండలంలోని ఓగులాపూర్, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట గ్రామాలలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర గురువారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు పెద్
విద్యారంగ సమస్యలతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీసీ చర్యలు తీసుకోవడంతో విద్యార్థిలోకం భగ్గుమన్నది.
డెంగీ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత అన్నారు. గురువారం సుభాష్నగర్ బుట్టి రాజారాం కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా తీసిన ర�
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తుల బాటలో యువత పయనించాలని సూచించారు. జిల్లాలో సోమవారం శివాజీ మహారాజ్
Election Commission: రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ ప్రచారం కోసం పార్టీలు కానీ అభ్యర్థులు కానీ చిన్న పిల్లలను వాడకూడదని ఈసీ పేర్కొన్నది. ర్యాలీలు, ప్రచారం, ప్రకటనల్లో పిల్లలను దూర�
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజేలు, డప్పు చప్పుళ్లతో కార్యర్తలు, నాయకులు నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుంటూ ర్యాలీలు తీశారు. పటాకులు కాల్చి, �
శ్రీరామ నవమి ఊరేంగింపుల సందర్భంగా పలు రాఫ్ట్రాల్లో జరిగిన అల్లర్లపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. ఈ ఘటనలు దేశంలో భిన్నత్వంలో ఏకత్వమనే సంస్క్రతికి విరుద్ధమని వ్యాఖ్యానించా�
ఓటింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోపాదయాత్రలు, ర్యాలీలకు అనుమతినిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. అయితే కోవిడ్ నిబంధ�