KTR | ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం - వరంగల్ - నల్లగొండ పట్టభద్రు�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపైనా పట్టింపులేద�
పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎన్నికల నియోజకవర్గ పరిశీలకుడు కటికం సత్త
KTR | తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో కేటీఆర్ బుధవారం
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నిజామాబాద్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం ఎండుకొబ్బరి కుడకలతో కూడిన దండతో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు ఆధ్వర్యంలో సత్కరిస్తున్న ఆ రాష్ట్ర �
Rakesh Reddy | నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు.
Rakesh Reddy | నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించవద్దని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అసెంబ్లీ జ�
భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నుంచి టికెట్ ఆశించగా, అధిష్ఠానం ఆ పార్టీ జిల్లా అ�
‘భీమ్లానాయక్' చిత్రం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది.
Jayaram Murder Case | వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో ఏ-1 రాకేశ్రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది.
ప్రచార యావ.. దుష్ప్రచార తోవ ఆ పార్టీ నేత రాకేశ్రెడ్డి హంగామా! హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కని‘కట్టు’ చేయటంలో ఆరితేరినవాళ్లు బీజేపీ నేతలు అని ఈ ఫొటోలు చూస్తే ఇ�