హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్జీఐఏ) జీఎమ్మార్ గ్రూ�
Shamshabad Airport | లండన్, మస్కట్, సింగపూర్ నుంచి చెన్నై వెళ్లాల్సిన నాలుగు విమానాలు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజీవ్గాంధీ ఎయిర్�
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శుక్రవారం ట్రావెల్ అడ్వైసరీ విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. గత అక్టోబర్ 5న జెడ్డా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్య�
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో అరుదైన రికార్డును సాధించింది. ఇటీవల ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుం
శంషాబాద్ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకున్నది. కేవలం అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం ద్వారా 20 లక్షల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 16 శాతం పెరిగి 20,50,789 ప్రయాణించ�
Hyderabad Airport | దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన మొదటి �
సమయపాలనలో హైదరాబాద్లోని రాజీవ్గాంధీ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నట్టు వైమానిక విశ్లేషణ సంస్థ సర్క్�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి పాకిస్థాన్ జెండా ఊపాడు. అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ను హైదర�