ఇండిగో నిర్వహణ సంక్షోభం వరుసగా ఏడవ రోజు సోమవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో 500కి పైగా విమాన సర్వీసులు రద్దు కాగా వేలాదిమంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
దేశ విమానయానం ఆగమాగమైంది. సిస్టమ్ ఔటేజ్ కారణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతోసహా దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో చెక్-ఇన్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో బుధవారం ఉదయం పలు విమాన సర్వీసుల్లో తీవ్
Techie | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు (Rajiv Gandhi International Airport) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్జీఐఏ) జీఎమ్మార్ గ్రూ�
Shamshabad Airport | లండన్, మస్కట్, సింగపూర్ నుంచి చెన్నై వెళ్లాల్సిన నాలుగు విమానాలు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజీవ్గాంధీ ఎయిర్�
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శుక్రవారం ట్రావెల్ అడ్వైసరీ విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. గత అక్టోబర్ 5న జెడ్డా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్య�
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో అరుదైన రికార్డును సాధించింది. ఇటీవల ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుం
శంషాబాద్ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకున్నది. కేవలం అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం ద్వారా 20 లక్షల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 16 శాతం పెరిగి 20,50,789 ప్రయాణించ�