తాను మరణించినా అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. జగిత్యాల జిల్లా గొడిసెలపేటకు చెందిన రాజేందర్రెడ్డి (35) రైతు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా బ్రెయిన్ స్టోక్ వచ్చింది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేలో భాగంగా పేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని దామరగిద్దతండాలో గిరిజనులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైతు�
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని విఠలాపురం గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త గుట్టలి గోపాల్ ఇటీవల మృతి చెందగా
హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం రాజేందర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్లపాటు లేదా ప్రభుత్వం జారీచేసే తదుపరి ఉత్తర్వుల వరకు రాజేందర్రెడ్డి ఆ పద�
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ దేశ ప్రజలకు ఆదర్శమని ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు అన్నారు. శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లావ