Rajat Kumar: కారు ప్రమాదానికి గురైన క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడగలిగాడు. కానీ విషం తాగిన తన గర్ల్ఫ్రెండ్ను మాత్రం దక్కించుకోలేకపోయాడు రజత్ కుమార్.
ప్రతి పౌరుడు పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్యాకేజింగ్ ఇన్నోవేషన్స్-2023 మూడో ఎడి�
కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన గెజిట్లో చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరింది. రెండో దశ పర్యావరణ అనుమతులపై మంగళవారం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన �
సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆపై నాలుగైదు నెలల్లో అదీ ఖాళీ. తెలంగాణలో ఇప్పుడిది పాత మాట. ఒకనాడు బతుకమ్మల నిమజ్జనానికి కూడా నీళ్లు లేని దుస్థితి నుంచి మండుటెండలోనూ చెరువులు మత్తడి దుంకుతు
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నప్పటికీ, ఎత్తయిన ప్రదేశాల్లో ఉండి సాగునీరందని గ్యాప్ఆయకట్టు కోసం 35 ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చై�
ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలే తెలంగాణను ప్రగతి ప థంలో ఉన్నతంగా నిలబెడుతున్నాయని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.
Telangana | పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీ స్టడీ చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణ చర్యలు చేపట్ట�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ)కి తెలంగాణ ప్రభుత్వం వ�
ప్రాజెక్టుల పర్యవేక్షణకు మూడు సీసీ కేంద్రాలు ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ గజ్వేల్లో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రం ప్రారంభం గజ్వేల్, జూలై 23: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటిశాఖ ఆధ్వర్యంలో 6వేల ఎకరాల్లో హరితహారం కార్యక్రమం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్�
మా అభిప్రాయాలు లేకుండానే ఎజెండా రూపొందిస్తారా? 34:66 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగానికి ఒప్పుకొనేది లేదు కేఆర్ఎంబీకి ఘాటైన లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలా�
హైదరాబాద్ : ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలని, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమా�