వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పిలుపు ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం వేములవాడ, నవంబర్ 22: వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీ
ముగిసిన అర్జీల గడువు పరిశీలన అనంతరం సర్కారుకు నివేదిక పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిపుత్రులు, అటవీశాఖ అధికారుల మధ్య తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. దీంతో గిరిజనులు మంత్రులు, ప్రజాప్రతినిధులకు వారి గ�
గంభీరావుపేట, నవంబర్ 18: మండలంలోని పాఠశాలల్లో గురువారం స్వయం పాలన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర, దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత, నాగంపేట మండల పరిషత్ ప్�
సిరిసిల్లలో ఐదుగురు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా మానేరువాగులో ఆరుగురు గల్లంతు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్, ఎస్పీలకు మంత్రి కేటీఆర్ ఆదేశం హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్�
5,510 మంది రైతుల నుంచి 71కోట్ల విలువైన ధాన్యం సేకరణ నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ రాజన్న సిరిసిల్ల, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ):జిల్లాలో వరి ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. రైతన్నకు అండగా ఉండే లక్ష్యంతో 255 �
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రాజన్న సిరిసిల్ల రూరల్, నవంబర్ 2: రైతులు కొనుగోలు కేం ద్రాల్లోనే ధాన్యం విక్రయించి మ�
దళితులకు సర్కారు ఆర్థిక దన్ను రూ.40 కోట్లు,. రెండు వేల యూనిట్లు మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు రెండు వేల మందికి లబ్ధి దరఖాస్తులు స్వీరిస్తున్న అధికారులు రాజన్న సిరిసి�
ఎల్లారెడ్డిపేట : సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని జిలా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. గురువారం వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావ
సిరిసిల్ల : వరద నీటిలో పడి మృతి చెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35)అనే వ్యక్తికి భార్య సంధ్య, తల్లి లక్ష్మి, కొడుకు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరం రంగంలోకి కలెక్టర్ సహా జిల్లా యంత్రాగం 86 కుటుంబాలు పునరావాస కాలనీలకు తరలింపు రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్28 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్: రె
కోనరావుపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన చిన్నారి డెంగీ జ్వరంతో బాధపడు తూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాకల శంకర్, జ్యోత్స్య దంపతులకు చాలా రోజుల �
గంభీరావుపేట : మద్యం మత్తులో నిండు గర్భిణి అయిన కుమార్తెను నెట్టేయడంతో.. అక్కను అలా తోస్తావా అంటూ తనయుడు కత్తితో దాడి చేయగా తండ్రి బాబు(45) మృతి చెందాడు. ఈ ఘటన రాజేశ్వర్రావునగర్లో సోమవారం రాత్రి జరిగింది. ప�
కలెక్టరేట్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. భారీ వ
తెలంగాణ చౌక్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్హాల్లో జరిగిన పీఆర్టీయూ సర్వసభ్�