రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య సిరిసిల్ల రూరల్: రాబోయే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య రైతులకు విజ్ఞప్తి చేశారు. శ�
ముస్తాబాద్ : లాభాల సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. మండలంలోన�
చందుర్తి, సెప్టెంబర్ 20: అర్హులందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి ఎల్లయ్య కోరారు. మండలంలోని తిమ్మాపూర్, కొత్తపేట గ్రామాల్లో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ �
రాజన్న సిరిసిల్ల : సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని కొత్త, కొత్త ఆలోచనలను ఆవిష్కరించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగులో జిల్లాను ఆదర్శంగా నిలుపుతూ నవశకానికి నాంది పలకాలని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్ర�
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం వేగవంతంగా కచ్చా కాలువ నిర్మాణ పనులు వరద నీరు ఇండ్లలోకి రాకుండా చర్యలు కబ్జాలపై కొరడా హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజానీకం సిరిసిల్ల పట్టణంలోకి రాకుండా పకడ్
ఎల్లారెడ్డిపేట : గిరిపుత్రులకు ఆరాధ్యుడిగా సీఎం కేసీఆర్ చిరకాలం నిలిచిపోతారని బంజారా సంఘం జిల్లా నాయకుడు అజ్మీరారాజునాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మద్యం షాపుల్లో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన
కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సా
గత 70 ఏండ్ల పాలనలో ఎవరూ పట్టించుకోలేప్రసాద్ పథకం కింద కేంద్రం నిధులు ఇవ్వాలిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కొండగట్టు, వేములవాడలో పూజలువేములవాడ టౌన్/మల్యాల, సెప్టెంబర్ 13: స్వరాష్ట్
సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధం ప్రజలకు మంత్రి కేటీఆర్ భరోసా హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్ అప్రమత్తంగా ఉండాని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘భారీ వర్షాల న�
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి.. సహాయక చర్యలు ముమ్మరం నీటిలో చిక్కున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సిరిసిల్ల టౌన్/ కోనరావుపేట, సెప్టెంబర్ 7: భారీ వర్షాల నేపథ్యంల�