ఎంత ఖర్చు అన్నది ముఖ్యం కాదుమూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణంఎమ్మెల్యే రమేశ్బాబుజయవరంలో రూ.7 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి ప్రారంభంవేములవాడ రూరల్, ఆగస్టు 12 : ఎంత ఖర్చు చేశామన్నది ముఖ్యం కాదనీ కేవలం ప్రజా సమ�
యాదాద్రి తర్వాత పనులు ప్రారంభంస్వరాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం…వందశాతం దళితబంధు విజయవంతమవుతుందిమంత్రి ఇంద్రకరణ్రెడ్డివేములవాడ, కోనరావుపేటలో పర్యటనభీమేశ్వరసదన్ వసతి సముదాయం ప్రారంభంపాల్గొన్�
ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేమహిళల రక్షణపై ప్రత్యేక దృష్టిసీపీ చంద్రశేఖర్రెడ్డి బాధ్యతల స్వీకరణఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 9: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజ
వివిధ రాష్ర్టాల నుంచి తరలివస్తున్న కార్మికులుభవన, టెక్స్టైల్స్, రైస్మిల్లుల్లో మెరుగైన అవకాశాలురాజన్న సిరిసిల్ల, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) :నాడు.. ఆంధ్ర ప్రభుత్వాల తీరుతో ఉపాధి కరువై పొట్ట చేతపట్టుకున�
స్థలాన్ని పరిశీలించిన సీడీఎంఏ సత్యనారాయణసిరిసిల్ల టౌన్, ఆగస్టు 7: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మోడ్రన్ స్లాటర్ హౌస్ (పశు వధశాల)ను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్
మంత్రి కేటీఆర్ను కలిసిన టీబీజీకేఎస్ నాయకులు, ఎమ్మెల్యేలుఅమాత్యుడికి వినతిపత్రాలు అందజేతగోదావరిఖని, ఆగస్టు 6: సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను త్వరగా పరిష్కరించాలని టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కా�
గంభీరావుపేట, ఆగస్టు 5: ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ, రైతులకు మెరుగైన సేవలు అందించాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సూచించారు. గంభీరావుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో �
తెలంగాణ చేపలకు దేశ, విదేశాల్లో డిమాండ్గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషిముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్తమంథని టౌన్, ఆగస్టు 4: సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రంలో మత్�
తిమ్మాపూర్, ఆగస్టు 4: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైంది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహ�
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 3: నవజాత శిశువులకు తల్లిపాలు శ్రీరామ రక్షలా నిలుస్తాయని రాజన్న సిరిసిల్ల అకాడమీ ఆఫ్ పిడియాట్రిషియన్స్ (ఆర్ఏపీ) అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్రావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సు
త్రిప్టు పథకానికి రూ.30 కోట్లు రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గాల కార్మికులకు బతుకునిస్తూనే, ప్రతి
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం ఉద్యోగాల సాధనకు ఉపయోగకరంగా కార్యాచరణ విద్యార్థి దశ నుంచే ఐటీ రంగంపై అవగాహన మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్లలో టాస్క్ సెంటర్ ఏర్పాటు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్�
ఈ ఏడాది నుంచే జేఎన్టీయూ తరగతులుమంత్రి కేటీఆర్ చొరవతో ప్రారంభానికి ఏర్పాట్లుమొదట ఐదు కోర్సులుటెక్స్టైల్ కోర్సు ప్రత్యేకంతాత్కాలిక ఏర్పాటుకు పరిశీలనలో ఐటీఐ, డిగ్రీ కళాశాలలువారంలో జేఎన్టీయూ వైస్ చ�