Sanjay Raut questions Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. (Sanjay Raut questions Raj Thackeray) మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు కీలక వ�
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)ను ఎన్డీఏలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా �
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే (Raj Thackeray) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో వీరి భేటీ జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో వీ
Supriya Sule | మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. ఒకవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక, ఆ పార్టీ ఎవరిదనే విషయంలో వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో భారతీ�
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్ష
Seema Haider | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Seema Haider) బాలివుడ్ సినిమాలో నటించడంపై మహరాష్ట్రలోని రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) స్పందించింది. ఈ నాటకాలు ఆపకప�
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
join hands | మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి పలు మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఆ పార్టీలో తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఊహించని రీతిలో పోస్టర
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహీం బీచ్లో దర్గా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించడంతో గురువారం బీఎంసీ అధికారులు దర్గాను కూల్చివేశారు.
Raj Thackeray: మహారాష్ట్రలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే శివసేన వర్గానికి చెందిన అభ్యర్థి రుతుజా లట్కేపై
Raj Thackeray | మహారాష్ట్ర పూణేలో కొందరు పీఎఫ్ఐ మద్దతుదారులు పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నినాదాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ఠాక్రే తీవ్రంగా