Supriya Sule | మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. ఒకవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక, ఆ పార్టీ ఎవరిదనే విషయంలో వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో భారతీ�
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్ష
Seema Haider | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Seema Haider) బాలివుడ్ సినిమాలో నటించడంపై మహరాష్ట్రలోని రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) స్పందించింది. ఈ నాటకాలు ఆపకప�
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
join hands | మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి పలు మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఆ పార్టీలో తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఊహించని రీతిలో పోస్టర
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహీం బీచ్లో దర్గా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించడంతో గురువారం బీఎంసీ అధికారులు దర్గాను కూల్చివేశారు.
Raj Thackeray: మహారాష్ట్రలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే శివసేన వర్గానికి చెందిన అభ్యర్థి రుతుజా లట్కేపై
Raj Thackeray | మహారాష్ట్ర పూణేలో కొందరు పీఎఫ్ఐ మద్దతుదారులు పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నినాదాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ఠాక్రే తీవ్రంగా
రాజ్ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొందరు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా ఒకరిపై దాడులకు తెగబడ్డారు. ఎంఎన్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టడం కోసం ప్ర
ముంబై : ఓ మహిళ పట్ల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే అనుచరులు అనుచితంగా ప్రవర్తించారు. తన షాపు ముందు హోర్డింగ్స్ ఏర్పాటు చేయొద్దని చెప్పినందుకు ఆమెపై దాడి చేసి, చెప్పులతో �
రాజ్ ఠాక్రే వ్యాఖ్య ముంబై, ఆగస్టు 23: హలాల్ మాంసానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. హలాల్ మాంసం ఇండస్ట్రీ కారణంగా హి
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను మహార