ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను మహార
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న నేపధ్యంలో కాషాయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఎంఎన్ఎస్ చీఫ్ను వాడుకుంటోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించ�
తమ పార్టీ నేత రాజ్ ఠాక్రేకు ఎవరైనా హాని తలపెడితే మహారాష్ట్ర భగ్గుమంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరిట ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో పోస్టర్ వెలిసింది.
లౌడ్స్పీకర్లపై హాట్ డిబేట్ సాగుతున్న వేళ ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరి�
ముంబై: మసీదుల వద్ద అక్రమ లౌడ్స్పీకర్లను తొలగించనంత వరకు హనుమాన్ ఛాలీసా వల్లిస్తూనే ఉంటామని రాజ్ థాకరే వార్నింగ్ ఇచ్చారు. భారీ సౌండ్లు వచ్చే లౌడ్స్పీకర్లను మసీదుల నుంచి తీసి వేయాలన�
నాసిక్: హనుమాన్ ఛాలీసా లేదా భజనలు లౌడ్స్పీకర్లలో ప్లే చేయాలంటే అనుమతి తీసుకోవాల్సిందే అని నాసిక్ సీపీ దీపక్ పాండే తెలిపారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తీసివేయాలని రాజ్ థాకరే ఇచ్చిన పిలుప�
ముంబై : మహారాష్ట్రలో శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ కుల రాజకీయాలకు పాల్పడుతోందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఎన్సీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కుల �