Tiragabadara Saami | ఈ ఏడాది నా సామి రంగ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ (Raj Tarun) నటిస్తోన్న తాజా చిత్రం తిరగబడర స్వామి (Tiragabadara Saami). పిల్లా నువ్వులేని జీవితం ఫేం ఏ�
రాజ్తరుణ్ తాజా సినిమా ‘భలే ఉన్నాడే’. మనీషా కంద్కూర్ కథానాయిక. జె.శివసాయివర్ధన్ దర్శకుడు. ఎన్వీ కిరణ్కుమార్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సి
రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. జే. శివసాయివర్ధన్ దర్శకుడు. ఎన్.వి.కిరణ్కుమార్ నిర్మాత. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
రాజ్తరుణ్, రాశీసింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. రమేష్ కడుములు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నార
Tiragabadara Saami | టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun). ఈ యువ హీరో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ తిరగబడరసామి (Tiragabadara Saami). యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురక్షా ఎంటర్టైన్మెంట్పై మల్కాపురం శివకుమ
Purushothamudu | రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వంలో రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 22న టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లా�
సంక్రాంతి బరిలో దిగిన ‘నా సామిరంగ’ చిత్రంలో కీలకమైన పాత్రలో మెప్పించారు యువ హీరో రాజ్తరుణ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘భలే ఉన్నాడే’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
అగ్ర నటుడు నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగా’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవువుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచమమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న�
రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్ను అ�
రాజ్ తరుణ్, హాసినీ సుధీర్ జంటగా నటిస్తున్న సినిమా ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. రామ్ భీమన దర్శకుడు. ఈ సినిమా �