‘వానలు లేవు.. నీళ్లియ్యరు.. వ్యవసాయం సాగేదెట్లా?’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సింగూరు అతిపెద్ద ప్రాజెక్టు. ఏటా యాసంగిలో పంటల సాగుకు సింగూరు కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తార
బీఅర్ఎస్ రజతోత్సవ సభ కోసం హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను తిరి గి యథావిధిగా వారికి నాయకులు అప్పగించా రు. సభకు ముందు కొందరు వ్యక్తులు భూము ల హద్దులు చెడకొడుతున్నారని రాద్ధ�
వానకాలం ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే అరకొరగా పడుతున్న వర్షాలతో ఆరుతడి పంట అయిన పత్తిని రైతులు సాగు చేశా రు. పత్తి మొక్క దశలో ఉండగా, ఏపుగా పెరిగేందు కు యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరు�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతూ రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండ డంతో రైతులు పొలం బాట పట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో సాగు సందడి మొద లైంద�
జిల్లాలో వానకాల పంటల సాగుకోసం అన్నదాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయం, బోనస్ డబ్బులు రాకపోవడంతో పంటల సాగుకు మళ్లీ వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద అప్పు
వర్షాకాలం సమీపిస్తున్నది.. అదునుకు వానలు పడుతుండడంతో విత్తనం వేసేందుకు రైతులు దుక్కులు, వరినారు పోసేందుకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పంటల సాగు, విత్తన ఎంపిక విషయంలో రైతులకు వ్యవసాయ
జిల్లాలో వానకాలం సాగు పనుల్లో రైతులు బిజీ అయ్యారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వానకాలం సాగు ఆశాజనకంగా షురూ అయ్యింది. పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. వరినార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు
ప్రకృతి ప్రకోపంతో రైతన్న కుదేలయ్యాడు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాం తాల్లో పొలాల్లోకి నీరు చేరింది.. వేల ఎకరాల్లో పంటలు వ ర్షార్పణమయ్యాయి. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జి ల్లాలోని రైతులు పెద్ద�
సంగారెడ్డి జిల్లా రైతులకు ఈ వానకాలం కలిసి రావడం లేదు. జిల్లాలో సీజన్ ఆరంభంలో వర్షాలు మురిపించి ఆ తర్వాత క్రమంగా ముఖం చాటేశాయి. దీంతో పంటల సాగు విస్తీర్ణం లక్ష ఎకరాల వరకు తగ్గింది. ఇటీవల తుఫాను ప్రభావంతో �
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో వానకాలం పంటల సాగుకోసం ఈనెల 7న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. వానకాలం పంటలకు సాగునీరందించే ప్రణాళికపై తెలంగాణ నీటి పారుదల శాఖ �
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. వారం ముం దుగానే నైరుతి రుతుపవనాలు పాలమూరును తాకడంతో అన్నదాతలు ఆనందంతో పొంగిపోతున�
అన్నదాతలు పూర్వం వరిచేళ్లను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా.. వరిసాగు తక్కువగా ఉండటంతో పశుగ్రాసం కుప్పలు కుప్పలుగా పెట్టుకునేవారు.
వేసవిలో పొలాలను దున్నుకోవడంతో కలుపు, చీడపురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడి పొందవచ్చనే అధికారుల సూచనలతో అన్నదాతలు పనులు మొదలుపెట్టారు.