Telangana | ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యం... రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా
ఈ మాసంలో అశ్విని, భరణి కార్తెలు ఉన్నాయి. అనావృష్టి సూచనలు గోచరిస్తు న్నాయి. ప్రారంభంలో గాలితో కూడిన వర్షాలు ఉంటాయి. మాసాంతంలో అక్కడక్కడా అకాల వర్షాలు ఉంటాయి.
మంచిర్యాల, నిర్మల్ జి ల్లా కేంద్రాలతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా జల్లులు పడ్దాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో సోమవారం 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరుజల్లుల�
Rains | భానుడి భగభగలతో(Hot sun) అల్లాడి పోతున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు(Light showers) కురిశాయి.
తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు�
భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పల�
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో నష్టపోయిన వరి పంటలను మంగళవారం క్షేత్రస్థాయిలో
Telangana | ఈదురుగాలులకు ఆరేండ్ల చిన్నారి బలైంది. రాష్ట్రంలో అకాల వర్షాలకు తోడు బలంగా వీస్తున్న సుడిగాలుల కారణంగా రేకులతో పాటు ఎగిరిపోయిన బాలిక.. తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో మంగళవార�
TS Weather | తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో వానలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్లు పడడంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతున్నది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక హె
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, �
ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్ల, గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు�
అకాల వర్షం రైతన్నకు తీరని నష్టాన్ని తెచ్చింది. శనివారం రాత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు రెండు గంటలపా టు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అ