Hyderabad | గత రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఓ వైపు ఎండలు మాడు పగులకొడుతున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి రుతుపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Rains | రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవ�
IMD | భారత వాతావరణ శాఖ (IMD) తీపికబురు చెప్పింది. రాబోయే వానాకాలం సీజన్లో వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని వెల్లడించింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొం�
Telangana | ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యం... రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా
ఈ మాసంలో అశ్విని, భరణి కార్తెలు ఉన్నాయి. అనావృష్టి సూచనలు గోచరిస్తు న్నాయి. ప్రారంభంలో గాలితో కూడిన వర్షాలు ఉంటాయి. మాసాంతంలో అక్కడక్కడా అకాల వర్షాలు ఉంటాయి.
మంచిర్యాల, నిర్మల్ జి ల్లా కేంద్రాలతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా జల్లులు పడ్దాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో సోమవారం 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరుజల్లుల�
Rains | భానుడి భగభగలతో(Hot sun) అల్లాడి పోతున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు(Light showers) కురిశాయి.
తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు�