దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు వె�
Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడక్కడ వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. చల్లని గాలులు వీస్తూ.. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ము�
ఈ ఏడాది రుతుపవన సీజన్లో 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిశాయని వెల్
Musi River | మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలనుంచి జంటజలాశయాలకు వరద ఉధృతి పోటెత్తుతోంది. దీంతో అధికారులు జలాశయాల గేట్లను ఎత్తివ�
తెలంగాణలో మరో రెండు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్,
కోదాడ ప్రాంతాన్ని ముంచెత్తిన భారీ వానలు, వరదలకు అనేక మంది నష్టపోయారు. కొందరి ఇండ్లు పూర్తిగా కొట్టుకుని పోయి నిలువ నీడ లేకుండా ఉన్నారు. మరి కొందమంది ఇంటి సామగ్రి పూర్తిగా వరదకు కొట్టుకుని పోయి నిరాశ్రయు�
Kanpur Test: బంగ్లాదేశ్, ఇండియా మధ్య కాన్పూర్లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దు అయ్యింది. వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేశారు.
Medigadda barrage | కొద్ది రోజులుగా వర్షాలు(Rains) తగ్గుముఖం పట్టడంతో మేడిగడ్డ బరాజ్కు (Medigadda barrage) వరద తగ్గింది. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalapalli)మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామ
బంగాళాఖాతంలో నెలకొన్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండ్రోజులుగా గ్రేటర్లో వాన దంచికొడుతున్నది. ఈ క్రమంలో శనివారం రాత్రి గంటన్నరపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి మహానగరం అతలాకుతలమైంది. లోతట్�
Hyderabad | హైదరాబాద్ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. గంట నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. శనివారం రాత్రి సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హ�
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా నేటికీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
ఇటీవల ముంచెత్తిన మున్నేరు వాగు వరదల్లో చిక్కుకున్న కాంప్లెక్స్ ఇది. ఖమ్మం పట్టణం బొక్కలగడ్డలోని ఈ కాంప్లెక్స్ వాసులకు చివరకు మిగిలింది ఇవే. వానలు, వరదల్లో పాడైపోగా మిగిలిన వాటిని బుధవారం ఇలా ఆరబెట్టా�