ప్రయాణికుల సౌకర్యార్థం..8 గంటల ముందుగా రైల్వే రిజర్వేషన్ జాబితాను విడుదల చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. దశల వారీగా దీనిని దేశమంతటా అమలుజేయబోతున్నట్టు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. కాగా, జూలై 1 నుంచి ఐఆ�
South Central Railway | భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ అయింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం �
రైల్వే ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ (నంబర్ 20806) రైలులో సాంకేతిక లో�
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత అనివార్య పరిస్థితుల్లో ప్రయాణం రద్దు చేసుకునేవారు తమ రిజర్వేషన్ను మరొకరికి షేర్ చేసే అవకాశాన్ని రైల్వేశ
Indian Railways | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే గొప్ప సదావకాశాన్ని అందిస్తోం
రైల్వే ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి రైల్వే భద్రతా కమిటీలో నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో గురువారం డీజీపీ అంజనీ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావే
రైల్వే భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రైల్వే ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాచిగూడ ఆర్పీఎఫ్ రైల్వే ఇన్స్పెక్టర్ ధర్మేంద్రకుమార్ తెలిప
Indian Railways | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దాదాపు 71 రైళ్లకు సంబంధించిన టైంటేబుల్ మారినట్లు బుధవారం రైల్వే అధికారులు ప్రకటించారు. మారిన కొత్త టైంటేబుల్ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు