Indian Railway | భారతీయ రైల్వే టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన టికెట్ల ధరలు జులై ఒకటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. టికెట్ల ధరల పెంపుపై రైల్వే బోర్డు అన్ని జోన్లకు సర్క్యూలర్ను జారీ చేస�
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. వివిధ నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుండడంతో సుదూర ప�
ఇది తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన. ఇది భారత్లో తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అని, ఇది ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు.
రైళ్లు, రైల్వే ప్లాట్ఫాంలు, మెట్రో రైళ్లలో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు �
సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 25 వేల పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభించింది. ఇందులో రిటైర్డ్ ఉద్యోగులకు సైతం అవకాశం కల్పించింది. 65 ఏండ్లలోపు వయసు
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు.
త్వరలో ప్రారంభం కానున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కనీస చార్జీని రూ.35గా రైల్వే బోర్డు నిర్ణయించింది. 1 నుంచి 50 కిలోమీటర్లలోపు ఈ చార్జీని వసూలు చేస్తారు.
సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ రైలు ప్రారంభించడంతోపాటు, తిరుపతి, బెంగళూరు పట్టణాలకు రైళ్లు ప్రారంభించాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో రై�
రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవోగా జయ వర్మ సిన్హా నియమితులయ్యారు. దీంతో ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 1988లో రైల్వేలో చేరిన జయ వర్మ ఉత్తర, తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్లలో పనిచేశారు. ఒడిశా �
భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.