Rail Accident | ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట్ సమీపంలో రైలు పట్టాల పక్కన నడుస్తున్న ఒక వ్యక్తి(60)ని గోల్కొండ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
Rail Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా జిల్లాలో గోండా-మాంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్-డిబ్రూగఢ్ (15904) ఎక్స్ప్రెస్ రైలు 14 కోచ్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘట�
Train accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద గుంటూరు-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Odisha Train Accident | ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 113 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియ లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
యాదగిరిగుట్ట రూరల్ : రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన యాదగిరిగుట్ట మండలంలోని బాపేట గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్పై బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
Youth Killed in Rail Accident | జోగులాంబ గద్వేల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన ఘటన ఇక్కడ వెలుగు చూసింది.
Man escaped death: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కళ్యాణ్ ఏరియాలో ఓ వృద్ధుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఏకంగా రైలు కింద పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు.